Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - May 02 , 2024 | 05:12 PM

ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై విరించి వర్మ దర్శకత్వంలో నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ‘పేక మేడలు’ సినిమాతో నిర్మాతగా.. ‘బాహుబలి, ఎవరికి చెప్పొద్దు’ వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటిస్తోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Updated at - May 02 , 2024 | 05:12 PM